ప్రగతి నగర్ లో దారుణం..!.

-

తాజాగా ప్రగతి నగర్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక దీనికి సంబంధించి వివరాల లోకి వెళితే.. ప్రగతి నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. 70 ఏళ్ల తల్లి విజయ ఆమె కొడుకు 45 ఏళ్ల శ్రీధర్ సూసైడ్ చేసుకున్నారు.

అయితే ఆత్మహత్య కి పాల్పడడానికి కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలే కారణం అని తెలుస్తోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది

Read more RELATED
Recommended to you

Latest news