సీఎం జగన్ చేసిన తప్పు అదే: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రావు

-

జగన్ పై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు సంచలన కామెంట్స్ చేశారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇష్టానుసారంగా పరిపాలన సాగించాలని మండిపడ్డారు. ఏపీకి మూడు రాష్ట్రాన్ని నిర్ణయం జగన్ చేసిన అతి పెద్ద తప్పు అని అన్నారు. రోడ్డు కూడా వేయలేదని అన్నారు. జైల్లో ఉన్న సమయంలో ఆదుకున్న తల్లి చెల్లిని అవసరం తీరక జగన్ గెంటేసారని అన్నారు.

భార్య కోసం సొంత బంధాలను కూడా తెంచేసుకున్నారని ఐదేళ్లలో ఏదైనా కేసులో జగన్ జైలుకు వెళ్తే ఆయన భార్య భారతి సీఎం అయ్యేలా ప్లాన్ చేశారని సంచలన కామెంట్స్ చేశారు. ఇప్పటిదాకా సన్ స్ట్రోక్ చూసాం కానీ జగన్ కి వైఫ్ స్ట్రోక్ ఉందని ఎద్దేవా చేశారు సీఎం హోదాలో జగన్ పూర్తి మద్యం వ్యాపారిలా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాసిరకమద్యం వల్ల రాష్ట్రంలో 3,000 మంది చనిపోయారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version