భర్త తో గొడవల పై.. మొదటిసారి స్పందించిన ప్రియమణి..!

-

ప్రియమణి టాలీవుడ్ లో పలు సినిమాలతో పాపులర్ అయింది. ఒక అప్పటి స్టార్ హీరోయిన్ ప్రియమణి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈమె అప్పట్లో స్టార్ హీరోల పక్కన నటించి మంచి గుర్తింపుని తెచ్చుకుంది. 2017లో ముస్తఫా రాజ్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. పలు టీవీ షోస్ లో జడ్జ్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులకు దగ్గర అయింది.

ప్రియమణి 2023లో నాగచైతన్య హీరోగా వచ్చిన కస్టడీ సినిమాలో నటించేది అప్పటినుండి వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం భామ కలాపం టు వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. ఫిబ్రవరి 16 నుండి ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ఇది స్ట్రీమింగ్ అవ్వనుంది ఇంటర్వ్యూలో నేను భర్తకి భయపడతాను అదే సమయంలో భయపెడతాను కూడా అని చెప్పింది. అయినా భార్యాభర్త అన్నాక గొడవలు సాధారణం అని ప్రియమణి చెప్పింది

Read more RELATED
Recommended to you

Latest news