IPL 2022 : ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు..జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 52 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య 53వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Rajasthan Royals : జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (c & wk), కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ సేన్

Punjab Kings : మయాంక్ అగర్వాల్ (c), శిఖర్ ధావన్, జానీ బెయిర్‌స్టో, భానుకా రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (WK), రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, సందీప్ శర్మ

Read more RELATED
Recommended to you

Exit mobile version