TSPSC గ్రూప్ 1 పేపర్ లీక్ అయిన ఘటన ఇంకా మరువకముందే, విచారణ ఇనక జరుగుతుండగానే మరో పేపర్ లీక్ అవ్వడం తెలంగాణాలో సంచలనంగా మారింది. ఈ రోజు నుండి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ మొదలైన సంగతి తెలిసిందే. పరీక్ష ప్రారంభం అయిన పది నిముషాల్లోనే వికారాబాద్ జిల్లా తాండూర్ లో వాట్సాప్ లో పేపర్ లీక్ అయ్యింది. దీనితో విద్యార్థులు మరియు తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ విషయంపై మళ్ళీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనే ఎందుకు ఇలా జరుగుతోంది అంటూ పలువురు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.
సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చెయ్యాలి: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్
-