నన్ను కాంట్రవర్సీ చేయొద్దని.. వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి..!

-

అసెంబ్లీ అవరణం లో కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. మీకుమంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డి ని కేటీఆర్ అడిగారు. అలానే మీ లాగా మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని రాజగోపాల్ రెడ్డి ఆయన తో చెప్పారు.

ఫ్యామిలీ పాలన కాదు. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని కేటీఆర్ రాజగోపాల్ రెడ్డి కి చెప్పారు. ఎంపీ గా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా లేదా సంకీర్త్ పోటీ చేస్తున్నారా? అని కేటీఆర్ రాజ గోపాల్ రెడ్డి ని అడిగారు. దీనితో రాజగోపాల్ రెడ్డి దయచేసినన్ను కాంట్రవర్సీ చేయొద్దని వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news