కేసీఆర్ సభపై రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్దాలే అన్నారు రాజాసింగ్. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చిందని ఫైర్ అయ్యారు.

కేసీఆర్… రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోందన్నారు రాజాసింగ్.
- బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్దాలే: రాజాసింగ్
- పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చింది
- కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు
- రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది
- – రాజాసింగ్
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్దాలే: రాజాసింగ్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లు ఇచ్చింది
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు
రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది
– రాజాసింగ్ pic.twitter.com/gM3I7FBgwq
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2025