పల్నాడులో రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం.. పోలీసుల వేధింపులే!

-

ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రౌడీ షీటర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధిత వ్యక్తి ఆరోపించారు. ఓ కేసులో సత్తెనపల్లి సీఐ బ్రహ్మయ్య, రైటర్ రవీంద్ర డబ్బులు డిమాండ్ చేశారని రౌడీ షీటర్ ఖాశిం సైదు ఆరోపించారు.

డబ్బులు ఇవ్వాలని ఫోన్‌లో రైటర్ రవీంద్ర డిమాండ్ చేశాడనని ఓ ఆడియో కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నం చేసిన రౌడీ షీటర్ ఖాశిం ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news