ఒలింపిక్స్ : భారత్ ఓటమి.. భారీ పడనుందా..?

-

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టుపై ఈసారి చాల ఆశలు ఉన్నాయి. కానీ కఠినమైన గ్రూప్ లో పడిన టీం ఇండియా నాకౌట్ స్టేజికి రావడానికి పోరాడుతుంది. అయితే ఈ రోజు హాకీలో బాలాకిమా జట్టుగా పేరున బెల్జియం భారత జట్టు 1-2 తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి హాఫ్ లో గోల్ చేసి 1-0 తో లీడ్ లో కొనసాగిన భారత జట్టు రెండో హాఫ్ ప్రారంభమైన కాసేపటికే ప్రత్యర్థికి రెండు గోల్స్ ఇచ్చింది.

ఇక ఆ తర్వాత భారత జట్టుకు మరి ఛాన్స్ ఇవ్వని బెల్జియం మ్యాచ్ లో విజయం సాధిచింది. ఇక ఓవరాల్ గా ఇప్పటికి నాలుగు మ్యాచ్ లు ఆడిన టీం ఇండియా రెండు విజయాలు సాధించి.. ఓ మ్యాచ్ డ్రా సీగేసుకొని ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. ఇక గ్రూప్ స్టేజ్ లో తమ లాస్ట్ మ్యాచ్ ను భారత్ ఆస్టేలియా జట్టుతో రేపు ఆడనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version