హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

-

భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్‌ ల సిరీస్‌ రేపటి నుంచే ప్రారంభం కానుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య మొత్తం 3 టీ20 మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇక భారత్-బంగ్లాదేశ్ మధ్య 3వ టీ 20 మ్యాచ్‌… జరుగనుంది. ఉప్పల్‌ వేదికగా ఈ మ్యాచ్‌ జరుగనుంది. ఈ తరుణంలోనే.. నేటి నుంచి భారత్-బంగ్లాదేశ్ టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

India-Bangladesh T20 match ticket sale from today

ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్‌ వెబ్‌సైట్‌/యాప్‌లో విక్రయాలు జరుగనున్నాయి. ఈ నెల 12న ఉప్పల్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ 3వ టీ-20 మ్యాచ్ ఉంది.. భారత్-బంగ్లా టీ20 మ్యాచ్ టికెట్ల ధర రూ.750-రూ.15 వేలు గా నిర్ణయించారు. అలాగే ఈ నెల 8-12 మధ్య జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల అందజేయనున్నారు. ఈ నెల 12న ఉప్పల్ స్టేడియంలో భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టీ20-2024 క్రికెట్ మ్యాచ్ ఉన్నట్లు తరుణంలో కమిషనర్ సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దు… టీ 20 మ్యాచ్ నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news