Ipl 2024: ఉత్కంఠ పోరులో హైదరాబాద్ జట్టు ఓటమి

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో ఓటమితో హైదరాబాద్ జట్టు టోర్నమెంట్ ప్రారంభించింది. నిన్న కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టుపై పోరాడి ఓడిపోయింది హైదరాబాద్ జట్టు. చివరివరకు పోరాడిన హైదరాబాద్ బ్యాటర్లు… చివరి ఓవర్ లో చేతులెత్తేశారు. దీంతో అనూహ్యంగా కేకేఆర్ జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.

Kolkata Knight Riders won by 4 runs

అండ్రు రస్సెల్, రింకు సింగ్ భయంకరంగా బ్యాటింగ్ చేయడంతో భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు ముందు ఉంచింది కేకేఆర్. అయితే ఆ లక్ష్య సాధనలో హైదరాబాద్ జట్టు కూడా చాలా స్ట్రాంగానే ఆడింది. చివర్లో క్లాసన్ భయంకరమైన బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ నిర్ణయిత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే హైదరాబాద్ చేయడంతో ఓటమిపాలైంది. ఈ తరుణంలో కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news