IPL 2024: సూర్య ప్రతాపం.. ముంబై చేతిలో ఓడిపోయిన హైదరాబాద్

-

ఐపిఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దుమ్ము లేపింది. సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. ఏడు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును ఓడించింది ముంబై.

Mumbai Indians won by 7 wkts

174 పరుగుల టార్గెట్ ను ఆ జట్టు 17.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టులో సూర్య కుమార్ యాదవ్ సెంచరీ తో చెలరేగాడు. అటు తిలక్ వర్మ 37 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ కు సహాయం అందించాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్, కామెంట్స్ మరియు జాన్సన్ తలో వికెట్ తీశారు. వరుస అపజయాలు ఎదుర్కొంటున్న ముంబై ఇండియన్స్ కు ఈ విజయం కాస్త ఊరట ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version