T20 World Cup 2022 : నేటి నుంచి ప్రపంచకప్ సమరం..ఈ జట్లమధ్యే మ్యాచ్ లు

-

ICC Mens T20 World Cup 2022 : ఇవాళ్టి నుంచే టీ 20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది. ఇక ఇవాళ శ్రీలంక, నమిబియా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరుగనుంది. గీలాంగ్‌ స్టేడియంలో.. ఇవాళ ఉదయం 9:30 AM గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అలాగే, యూఏఈ, నెదర్లాండ్స్‌ మధ్య రెండో మ్యాచ్‌ కూడా ఇవాళే జరుగనుంది. ఈ మ్యాచ్‌ కూడా ఇదే వేదికగా జరుగనుంది.

ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్సే, దసున్ షనక(సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, ప్రమోద్ మదుషన్, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక.

నమీబియా స్క్వాడ్: స్టీఫన్ బార్డ్, డేవిడ్ వైస్, గెర్హార్డ్ ఎరాస్మస్(సి), జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, JJ స్మిత్, జాన్ ఫ్రైలింక్, పిక్కీ యా ఫ్రాన్స్, జేన్ గ్రీన్(w), రూబెన్ ట్రంపెల్‌మాన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, తంగేని లుంగమేని, బెన్ షికోంగో.

Read more RELATED
Recommended to you

Exit mobile version