T20 World Cup: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఇండియా

-

టి20 ప్రపంచ కప్ ఆటకు సమయం ఆసన్నమైంది. బుధవారం గ్రూప్‌ `ఎ` లో భాగంగా టీమిండియా ఐర్లాండ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.భారత కాలమాన ప్రకారం బుధవారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ (C),విరాట్ కోహ్లి, పంత్, సూర్య, శివమ్ దూబే, హార్దిక్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, సిరాజ్, బుమ్రా, అర్షీ దీప్.

 

ఐర్లాండ్ ప్లేయింగ్ ఎలెవన్ : ఆండీ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్ (C), టక్కర్, హ్యారీ టెక్టార్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, మెక్కార్తీ, బెన్ వైట్, జోష్ లిటిల్.

Read more RELATED
Recommended to you

Exit mobile version