రెండు చోట్ల టీడీపీ ఇంచార్జులు నియామకం..!

-

పొత్తులు వేళ టీడీపీలకు నిర్ణయాన్ని తీసుకుంది. రెండు నియోజకవర్గాలకి ఇద్దరూ ఇన్చార్జిలని ఖరారు ప్రకాశం జిల్లా దర్శి తో పాటు కడప జిల్లా రైల్వే కోడూరు లో సర్వే చేయించిన అధిష్టానం ఇద్దరు టిడిపి ఇన్చార్జిలని ఫైనల్ చేసేసింది. దర్శికి గోరంట్ల రవికుమార్ రైల్వే కోడూరు కి రూపానందరెడ్డిని ఇన్చార్జి గా నియమిస్తూ తెలుగుదేశం ప్రకటించింది. టిడిపి శ్రేణులు కార్యకర్తలు ఇద్దరి ఇన్చార్జి లకి సహకరించాలని టిడిపి జనసేన తొలి లిస్టు విడుదలైన విషయం మనకు తెలిసిందే.

TDP stubborn to give only 25 seats to Jana Sena

తొలి విడతలో 94 మంది టిడిపి అభ్యర్ధులను ప్రకటించారు. జనసేన నుండి అయిదుగురిని వెల్లడించారు తాజాగా ఏపీలో బిజెపి జనసేన టిడిపి పొత్తు సంకేతాలు కనబడుతున్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీలో నేతలతో చర్చలు చెప్తున్నారు. బీజేపీ జనసేనకి 30 అసెంబ్లీ ఎనిమిది ఎంపీ సీట్లు ఇచ్చే అంశాల మీద టిడిపి అధినేత చర్చిస్తున్నారు రేపు ఉదయం లోగా మూడు పార్టీల పొత్తులు ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news