వేములవాడ దేవస్థానంలో కలకలం. వేములవాడ దేవస్థానంలో కోడెల మరణాలు ఏ మాత్రం ఆగడం లేదు. 5 రోజుల్లో 26 కోడెలు మృతి చెందాయి. రాజన్న గోశాలలో మరో మూడు కోడెలు మృతి చెందాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మరో మూడు కోడెలు మృత్యువాత పడ్డాయి.

గోశాలలో మరో 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వాటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు పశు సంవర్ణక శాఖ అధికారులు. వేములవాడ దేవస్థానంలో 5 రోజుల్లో 26 కోడెలు మృతి చెందిన.. సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
వేములవాడ దేవస్థానంలో ఆగని కోడెల మరణాలు
5 రోజుల్లో 26 కోడెలు మృతి
రాజన్న గోశాలలో మరో మూడు కోడెలు మృతి
వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో మరో మూడు కోడెలు మృత్యువాత
గోశాలలో మరో 16 కోడెలు అనారోగ్యంతో ఉన్నాయని, వాటిలో 6 కోడెల పరిస్థితి విషమంగా… https://t.co/CRmMjHU1QY pic.twitter.com/u0jqpycrpE
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2025