మొయినాబాద్ లో విషాదం..స్విమ్మింగ్ పూల్ లో పడి 2వ తరగతి విద్యార్థి మృతి

-

Rangareddy Dist.: మొయినాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి 2వ తరగతి విద్యార్థి మృతి చెందింది. మొయినాబాద్ సుజాత స్కూల్లో ఈ విషాదం చోటు చేసుకుంది. స్విమ్మింగ్ పూల్ లో పడి రెండో తరగతి విద్యార్థి మృతి చెందింది.

2nd class student died after falling in swimming pool

సమ్మర్ క్యాంపులో స్విమ్మింగ్ ట్రైన్నింగ్ చేస్తూ దుర్మరణం చెందింది ఆ చిన్నారి. ఈ విషయం బయటకు రాకుండా స్కూల్ యాజమాన్యం ప్రయత్నం చేసింది. అయితే.. ఈ తరుణంలోనే… స్కూల్ పీఈటీలకు దేహశుద్ధి చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు. చేవెళ్ళ లోని సురంగల్ గ్రామానికి చెందిన విద్యార్థిగా గుర్తించారు పోలీసులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version