రేవంత్ కు షాక్..లగచర్లలో ఉద్రిక్తత !

-

సీఎం రేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ తగిలింది. లగచర్లలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లా దుద్వాల మండలం లగచర్లలో ఉద్రిక్తత నెలకొంది.. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు అధికారులు భూసర్వే చేస్తున్నారు. ఈ తరుణంలోనే… లగచర్లలో 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

lagicharla

అయితే.. భూ సర్వే చేయొద్దని రోటీబాండ తండాలో నిరసన తెలుపుతున్నారు. అయితే… రోటీబాండ తండాలో నిరసన తెలుపుతున్న రైతులను వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే.. పోలీసులపై తిరుగుబావుట ఎగురవేశారు రైతులు. దీంతో.. పోలీసులు, రైతుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తరుణంలోనే…లగచర్లలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news