revanth reddy

రాహుల్ పై చర్యలు.. అప్రకటిత ఎమర్జెన్సీనే – రేవంత్ రెడ్డి

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు పడింది. పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్ష పడగా.. రెండేళ్ల జైలుశిక్షతో ఎంపీగా అనర్హత వేటు వేసింది లోక్‌ సభ. ఇక ఈ అంశంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ఇది దుర్మార్గమని... ఆధాని పై చర్చ జరుగకుండా బీజేపీ చూస్తుందని ఫైర్‌ అయ్యారు. ఇది అప్రకటిత...

పాలమూరు కాంగ్రెస్‌లో సీటు చిచ్చు..చెక్ ఎవరికి?

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట..కానీ అలాంటి చోట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్తితి దారుణంగా తయారైంది..గత రెండు ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓడింది. గత రెండు ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ హవా నడిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కాంగ్రెస్ చూస్తుంది...కానీ బి‌ఆర్‌ఎస్ ఆధిక్యం ఉండటం..అటు...

BREAKING : రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్..!

టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళతానని ప్రకటించిన నేపథ్యంలో ఆయనను అడ్డుకునేందుకు రేవంత్ ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకుని ఆయన ఇంటికి వస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల అరెస్టులతో ముందస్తు అరెస్టులతో టెన్షన్...

రేవంత్-బండిలతోనే కేటీఆర్‌కు రిస్క్..రివర్స్ టార్గెట్‌తో!

తెలంగాణ రాజకీయాల్లో పోరు..మూడు పార్టీల మధ్య జరుగుతుందని చెప్పడం కంటే..ముగ్గురు నాయకుల మధ్య జరుగుతుందనే చెప్పాలి. అది కూడా సి‌ఎం రేసులో ఉన్న అభ్యర్ధుల మధ్య జరుగుతుంది. ఎలాగో కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడంతో భవిష్యత్ లో తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ పార్టీని నడిపించేది కే‌టి‌ఆర్ అని అందరికీ అర్ధమవుతుంది. బి‌ఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే...

కేటీఆర్ వద్ద పేపర్ లీకేజీ సంపూర్ణ సమాచారం.. సిట్ తో రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో పలువురు ప్రజాప్రతినిధులకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్ నోటీసులు అందుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ విచారణకు హాజరయ్యారు. నిరుద్యోగుల సమస్యలను దృష్టిలో పెట్టుకొనే సిట్‌ విచారణకు హాజరైనట్లు తెలిపారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన రేవంత్‌ మీడియాతో...

పేపర్ లీకేజీ: సిట్ విచారణకు రేవంత్..కాంగ్రెస్‌కు షాక్!

టి‌ఎస్‌పి‌ఎస్‌సి పేపర్ లీకేజ్ అంశంలో ట్విస్ట్ లు నడుస్తూనే ఉన్నాయి. లీకేజ్ అంశంలో నిందితులుగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై లోతుగా విచారణ చేస్తున్నారు. అయితే ఈ పేపర్ లీకేజ్ అంశం కాస్త రాజకీయంగా మారిపోయింది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. పేపర్ లీకేజ్...

ఎడిట్ నోట్: రాజకీయ ‘కక్ష’.!

రాజకీయ కక్ష..ఈ మాట ఇప్పుడు రాజకీయాల్లో ఎక్కువ వినిపించే మాట..అటు దేశ రాజకీయాల్లో గాని..ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో గాని ఈ రాజకీయ కక్ష అనేది వినిపిస్తూనే ఉంది. ఏమి లేదు అధికారంలో ఉన్న పార్టీలపై విమర్శలు చేస్తే చాలు..ప్రత్యర్ధి పార్టీలపై కక్ష సాధించడం అలవాటుగా మారిపోయింది. అధికారం చేతులో ఉండటంతో..వ్యవస్థలని వాడుకుని ప్రతిపక్షాలపై...

TSPSC పేపర్ లీకేజీకి ఐటీ శాఖే కారణం : రేవంత్ రెడ్డి

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. పేపర్ లీకేజీకి ఐటీ శాఖ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు.  గవర్నర్‌ తనకున్న విచక్షణాధికారాలను వినియోగించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కోరారు. సిట్‌ విచారణను ఎదుర్కోవాల్సిన టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి,...

TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారు – రేవంత్ మరో బాంబ్‌

TSPSC తాళాల గుత్తి ఆంధ్రోడి చేతిలోనే పెట్టారని రేవంత్ రెడ్డి మరో బాంబ్‌ పేల్చారు. సిట్ విచారణ అధికారి AR శ్రీనివాస్ ఎక్కడి వాడు... ఆయన కూడా ఆంధ్ర వాడే అంటూ ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం డీఎన్ఏ విద్యార్ధి ఉద్యమమని... 30 లక్షల నిరుద్యోగుల గోస పట్టదా అని ప్రశ్నించారు. విచారణ సరిగ్గా...

కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి..సీనియర్ల రచ్చ..రేవంత్‌కు తలనొప్పి!

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లొల్లి లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని..ఏదైనా రచ్చ జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీనియర్ల వర్గం వర్సెస్ రేవంత్...
- Advertisement -

Latest News

ఎస్ఎస్ఎంబి 28 రిలీజ్ డేట్ అవుట్..

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 28 రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది చిత్ర...
- Advertisement -

బీఆర్‌ఎస్‌ దొంగల పార్టీ : విజయశాంతి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. సీఎం అంటే క్రిమినల్ మినిస్టర్ అంటూ వ్యాఖ్యానించారు. ఇల్లీగల్ దందా చేసేది కేసీఆర్ ప్రభుత్వమే అంటూ ధ్వజమెత్తారు. టీఎస్‌పీఎస్సీ పేపర్...

ఫడ్నవిస్ కు సవాల్ విసిరిన కేసీఆర్

మహారాష్ట్రలోని కాందార్ లోహలో నిర్వహించిన బహిరంగ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేపట్టారు. మహారాష్ట్ర రాష్ట్రం లోని ప్రతి జిల్లాపరిషత్ లో గులాబీ జెండా ఎగరడమే...

బిజినెస్ ఐడియా: మహిళలకోసం ప్రత్యేక బిజినెస్ లు..ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించవచ్చు..

మహిళలకు ఇంట్లో ఎన్నో బాధ్యతలు ఉంటాయి..పిల్లలు పని, వాళ్ళు ఒకరోజు పని చెయ్యకుంటే ఎంత గందరగోళంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..కుటుంబ భాద్యతలను నిర్వర్తించడంతో పాటు మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాల్లో రానిస్తున్నారు.. ఈ...

తెలంగాణలో అవినీతి విలయతాండవం చేస్తోంది – కిషన్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఆందోళనలో అరెస్ట్ అయిన బిజెపి నేతలను చంచల్గూడా జైలులో పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లీకేజీ నిరసనలో బీజేవైఎం నేతలపై అక్రమ...