revanth reddy

తెలంగాణ ఎన్నికలపై రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ !

తెలంగాణ ఎన్నికలపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. ధన్యవాదాలు.. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం శ్రమించిన, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు రేవంత్‌ రెడ్డి. గడచిన పదేళ్లుగా అడుగడుగునా అణచివేతలు, దాడులు, కేసులకు...

కొడంగల్ లో ఓటు వేయనున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్దం చేశారు అధికారులు. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ నిర్వహిస్తారు అధికారులు. తెలంగాణలో మొత్తం 119 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగనుంది. ఈ తరుణంలో కొడంగల్ లోని zphs పోలింగ్ బూత్ లో...

రేవంత్‌ తమ్ముడి ఇంట్లో సోదాలు

రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న కామారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో సోదాలు చేపట్టారు. నియోజకవర్గంలో రేవంత్ తరపున కొండల్ రెడ్డి ప్రచార బాధ్యతలు చూస్తుండగా.... మంగళవారం ఎన్నికల ప్రచార...

కేసీఆర్ గెలిచినా.. ఓడినా ఫామ్ హౌస్ లోనే ఉంటారు : రేవంత్ రెడ్డి

కామారెడ్డి రైతుల భూములు కొల్లగొట్టేందుకే ఇక్కడ కేసీఆర్ పోటీ చేస్తున్నారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ కామారెడ్డిలో చివరి రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నమ్మి కేసీఆర్ కి ఓటు వేస్తే.. పామును పెంచి పోషించినట్టే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 6...

సీఎం కేసీఆర్ పాము లాంటి వాడు… ఓటు వేస్తే కాటు వేస్తాడు – రేవంత్‌

సీఎం కేసీఆర్ పాము లాంటి వాడు... ఓటు వేస్తే కాటు వేస్తాడని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలోని దోమకొండలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ....పదేళ్లుగా సీఎంగా ఉన్న కేసీఆర్, ఇక్కడి ఎమ్మెల్యే మిమ్మల్ని మోసం చేశారని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్రూంలు ఇవ్వలే, భూములకు పట్టాలు ఇవ్వలే......

రైతు బంధు భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తాం – రేవంత్ రెడ్డి

రైతు బంధు భూమి యజమాని లేదా కౌలు రైతు ఎవరో ఒకరికే ఇస్తామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. రైతు బంధు అనేది భూమి యజమానికి ఇస్తే కౌలు రైతుకు రాదు.. కౌలు రైతుకు ఇస్తే భూమి యజమానికి రాదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు పేరిట ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని...

రైతుబంధుతో ఓట్లు కొంటున్నారు : రేవంత్

రైతుబంధు పేరిట ప్రభుత్వ నిధులతో బీఆర్ఎస్ ఓట్లు కొనుగోలు చేస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. 'ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోపే రైతుబంధు ఇవ్వాలని మేము చెప్పాం. కానీ కావాలనే ఓటు వేసే ముందే డబ్బులు వేస్తున్నారు. దీనికి బీజెపీ సహకారం కూడా ఉంది. రైతుబంధు ఇస్తున్న కేసీఆర్.... దళిత బంధు, బీసీబంధు, మైనార్టీబంధు...

ఇవాళ 6 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇవాళ ఆరు నియోజకవర్గాల్లో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నారాయణపేట్, దేవరకద్ర, మహబూబ్ నగర్, కామారెడ్డి, పఠాన్ చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ప్రచార సభలలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 10గంటలకు నారాయణపేట్ బహిరంగ సభలో...

రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ బెటర్: బీజేపీ ఎంపీ

తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే ప్రధాన లక్ష్యంగా BRS, కాంగ్రెస్ మరియు బీజేపీ లు ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి. ఇక ఈ రోజు జరిగిన ప్రచార కార్యక్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశాడు. కేసియట్ ప్రత్యేక తెలంగాణ కోసం పది...

నేడు 4 నియోజకవర్గాల్లో రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం జరుగనుంది. నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, కామారెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఉదయం 11 గంటలకు నకిరేకల్ బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పాల్గొంటారు....
- Advertisement -

Latest News

BREAKING : డిసెంబర్‌ 4న సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం

BREAKING : సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినేట్‌ సమావేశం జరుగనుంది. డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు..డా.బిఆర్.అంబేద్కర్...
- Advertisement -

మహానంది క్షేత్రంలో మళ్లీ ఎలుగుబంటి కలకలం

నంద్యాల మహానంది క్షేత్రంలో ఎలుగుబంటి కలకలం రేపింది. టోల్ గేట్ వద్ద ఉన్న అరటి తోటల్లో నుంచి మహానంది క్షేత్రంలోకి ఎలుగు బంటి వచ్చింది. దీంతో ఎలుగు బంటిని చూసి భయాందోళనలకు గురయ్యారు...

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం

విజయవాడ దుర్గగుడిపై పాము కలకలం రేపింది. దుర్గగుడి దగ్గరి స్కానింగ్ సెంటర్ దగ్గర పాము కనపడటంతో భయాందోళనకు గురయ్యారు అమ్మవారి భక్తులు. అయితే.. దేవస్థానం అధికారులు అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వటం...

తెలంగాణలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదు – సీఈఓ వికాస్ రాజ్

తెలంగాణ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది...తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా రిపోలింగ్ కు అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ వెల్లడించారు. తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల...

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% – ఎన్నికల సంఘం

తెలంగాణలో పోలింగ్ శాతం 70.92% నమోదు అయినట్లు ఎన్నికల సంఘం అధికారి వికాస్‌ రాజ్‌ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ పై సీఈఓ వికాస్ రాజ్ ప్రెస్‌ మీట్‌ నిర్వహించారు....