రేషన్ కార్డులు ఉన్న వారికి BIG ALERT.. అప్పటి వరకు ఈ-కేవైసీ

-

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్. ఈ కేవైసీ గడువు మరో నెలపాటు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్. రేషన్ కార్డుల ఈ కేవైసీ గడువు జనవరి 31వ తేదీతో ముగుస్తుందని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్ వెల్లడించారు.

ration cards

ఆ తేదీలోగా లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈమెకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర పవరకూర ఈమెకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ రాష్ట్ర పవరకూర సరఫరాల శాఖ కమిషనర్ దేవేందర్ సింగ్ చౌహన్. ఈ కేవైసీ నమోదు ప్రక్రియ రెండు నెలలుగా జరుగుతోందని… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నాటికి 70.80% పూర్తయినట్లు తెలిపారు. ఇక మిగతావారు కూడా జనవరి 31వ తేదీ లోపు చేసుకోవాలని ఆయన సూచిం చారు.

Read more RELATED
Recommended to you

Latest news