పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు

-

కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన వీర మహిళ సుజాతకు బిగ్‌ షాక్‌ తగిలింది. కాకినాడ జిల్లాలో పిఠాపురం జనసేన వీర మహిళ సుజాత పై కేసు నమోదు కావడం జరిగింది. ఈ నెల 14 న జరిగిన జనసేన ఆవిర్భావ సభ కి జ్యోతి ప్రజ్వలన తనను కావాలని దూరం పెట్టారని పిఠాపురం జనసేన ఇంఛార్జి మారెడ్డి శ్రీనివాస్, టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సుజాత.

Case registered against Pithapuram Janasena hero woman Sujatha

ఈ తరుణంలోనే… సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు జనసేన పార్టీ నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news