ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి విజయం

-

ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి విజయం సాధించారు. ఈ సందర్బంగా మల్‌రెడ్డి రంగారెడ్డి భావోద్వేగానికి గురైనారు. తన కష్టార్జితమై తనను గెలిపించింది అంటున్న మల్ రెడ్డి.. తన విజయాన్ని ఇబ్రహీంపట్నం ప్రజలకు అంకితం చేస్తున్నామన్నారు.

Congress candidate Malreddy Rangareddy won

కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు ప్రతి నిరుపేద కుటుంబానికి అందేలా చూస్తానని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధి నా ధ్యేయం… అధిష్టానం నాకు ఖచ్చితంగా మంత్రి పదవిని ఇస్తుందని ఆశిస్తున్నా అన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news