Film actress Jaanu : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటి జాను

-

Film actress Jaanu : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది సినీ నటి జాను. బంజారా హిల్స్ లో ట్రాఫిక్ హోం గార్డు దాడి కేస్ లో కోర్టును ఆశ్రయించారు నటి జాను. జాగ్వార్ కారు నడిపి రాంగ్ రూట్ లోకి వెళ్లి హోం గార్డ్ పై దాడి చేసింది సినీ నటి సౌమ్య జాను.

Film actress Jaanu approached the Telangana High Court

అయితే… ఈ సంఘటనలో Fir ను క్వాష్ చేయాలని హైకోర్టు ఆశ్రయించారు సినీనటి జాను. ఈ నెల 11వ తేదీన బంజారా హిల్స్ పోలీసుల ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. కానీ కేసు నమోదైన వెంటనే దుబాయ్ కి పారిపోయింది సినీనటి జాను.ఇక ఇప్పుడు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది సినీ నటి జాను. Fir ను క్వాష్ చేయాలని హైకోర్టు ఆశ్రయించారు సినీనటి జాను. మరి ఈ విషయంపై కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news