14 మందితో బీజేపీ పార్టీ చివరి జాబితా విడుదల

-

14 మందితో బీజేపీ పార్టీ చివరి జాబితా విడుదల అయింది. ఈ మేరకు కేంద్ర బీజేపీ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. మూడు చోట్ల అభ్యర్థులను మార్చిన బీజేపీ పార్టీ.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. వనపర్తి, బెల్లం పల్లి, చాంద్రాయణగుట్ట అభ్యర్థులను మార్చింది. వనపర్తి అశ్వద్ధామ రెడ్డి స్థానంలో మరో వ్యక్తిని ప్రకటించింది.

ఎన్నికలకు 14 మందితో బిజెపి జాబితా

  • బెల్లంపల్లి-కోయల ఏమాజీ,
  • పెద్దపల్లి-దుద్యాల ప్రదీప్,
  • సంగారెడ్డి-రాజేశ్వర్ రావు,
  • మేడ్చల్-ఏనుగు సుదర్శన్ రెడ్డి,
  • మల్కాజ్గిరి-రామచంద్ర రావు,
  • శేరిలింగంపల్లి-రవికుమార్,
  • నాంపల్లి-రాహుల్ చంద్ర,
  • చాంద్రయాణగుట్ట-మహేందర్,
  • కంటోన్మెంట్-గణేష్,
  • దేవరకద్ర-ప్రశాంత్ రెడ్డి,
  • వనపర్తి-అనూజా రెడ్డి,
  • అలంపూర్-మేరమ్మ,
  • నర్సంపేట-పుల్లారావు,
  • మధిర-విజయరాజు.

14 మందితో బీజేపీ పార్టీ చివరి జాబితా విడుదల

Read more RELATED
Recommended to you

Exit mobile version