బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య అరెస్ట్

-

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్‌ అయ్యారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య అరెస్ట్ అయ్యారు. కంచర్ల భూపాల్ రెడ్డిని తన నివాసం దగ్గరే అరెస్ట్ చేసిన పోలీసులు.. చిరుమర్తి లింగయ్యను చిట్యాల శివారులో అరెస్ట్ చేశారు. నేడు రామన్నపేటలో అంబుజా సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకై ప్రజాభిప్రాయ సేకరణకు బయలు దేశారు.

Former BRS MLAs Kancharla Bhupal Reddy and Chirumurthy Lingaiah arrested

పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకుంటారని ఎక్కడిక్కడ బీఆర్ఎస్ నేతలను, పలువురు ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఈ తరునంలోనే… బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య అరెస్ట్ అయ్యారు. ఇక నల్లగొండ జిల్లాల్లో బిఆర్ఎస్ నాయకులను అరెస్టులు చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు.. రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version