మహా కుంభమేళాలో హరీష్ రావు దంపతులు

-

ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా మెరిసారు గులాబీ పార్టీ నాయకులు హరీష్‌ రావు. తాజాగా ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళా వెళ్లారు. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో పాల్గొని, గంగలో స్నానమాచరించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు దంపతులు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పంచుకున్నారు.

Former minister and MLA Harish Rao’s couple took part in the Prayagraj Maha Kumbh Mela and took bath in the Ganges

ఈ కుంభమేళా 45 రోజులు పాటు జరుగుతుంది. దీనికోసం మన దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు వస్తున్నారు. అయితే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి మాత్రమే నిర్వహిస్తారు. అంతేకాక ఈ కుంభమేళాను ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోనే నిర్వహిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news