రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడినవారిని పరామర్శించిన హరీష్ రావు

-

సంగారెడ్డి జిల్లా రియాక్టర్ పేలిన ఘటనలో గాయపడినవారిని పరామర్శించారు హరీష్ రావు. నిన్న సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల క్షతగాత్రులై ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి.

Harish Rao visited the injured in the reactor explosion incident

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… చందాపూర్ పరిశ్రమలో మృతుల కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి… చనిపోయిన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్‌ చేశారు హరీష్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version