తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బనకచర్ల చుట్టే రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో బనకచర్ల ప్రాజెక్టును కల్వకుంట్ల కవిత తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ బనకచర్ల ప్రాజెక్టు కారణంగా…. తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని వెల్లడించారు.

ఆంధ్ర బిర్యాని మనం తింటామా.. మనకు హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది… గతంలోనే ఆంధ్ర బిర్యాని గురించి కేసీఆర్ చెప్పారు… ఆ బిర్యానీ అస్సలు బాగోదు… కల్వకుంట్ల కవిత హాట్ కామెంట్ చేశారు. అయితే దీనిపై ఆంధ్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రోళ్ల బిర్యానీ మనమేం తింటం?
ఆంధ్రా బిర్యానీ ఎలా ఉంటదో కేసీఆర్ సార్ చెప్పిండు కదా
– ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత pic.twitter.com/KblOW8qxjj
— BIG TV Breaking News (@bigtvtelugu) June 26, 2025