Khairatabad Ganesh 2024: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి

-

ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరారు. కాసేపటి క్రితమే.. భారీ క్రేన్ల సహాయంతో ఖైరతాబాద్ మహాగణపతిని.. గంగమ్మ ఒడికి చేర్చారు. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని.. గంగమ్మ ఒడికి చేర్చారు. భారీ భక్తజన సంద్రం.. చూస్తున్న తరుణంలోనే.. ఆ గంగమ్మ ఒడికి చేరిపోయారు ఖైరతాబాద్ మహాగణపతి.

Khairatabad Ganesh 2024 immerision completed

70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ విగ్రహం.. ఈసారి ఏడు ముఖాలతో దర్శనమించారు. 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో 70 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కమిటీ. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా… కాసేపటి క్రితమే నిమజ్జనం కూడా పూర్తయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version