బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ” మేఘా” డీల్ మారింది. మేఘా ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు పిచ్చిరెడ్డి వాటాను కూడా కొనుగోలు చేయనున్నారట కృష్ణారెడ్డి. మామా అల్లుళ్ల డీల్ పై బిజినెస్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. 1989లో మేఘా కంపెనీని ప్రారంభించిన పిచ్చిరెడ్డి… తన వాటా కృష్ణారెడ్డికి ఇవ్వనున్నారట. ప్రస్తుతం ఆ కంపెనీలో పిచ్చిరెడ్డికి 51% వాటా ఉంది.

ఇప్పుడు ఆ వాటాను కూడా కొంటున్నారట కృష్ణారెడ్డి. 51% వాటాకు రూ.15 వేల కోట్ల విలువ కట్టిన కృష్ణారెడ్డి.. మామ వాటా కొనుగోలుకు ఫండ్ రైజింగ్ ప్రయత్నాల్లో ఉన్నారట.
బిజినెస్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిన " మేఘా" డీల్
మేఘా ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు పిచ్చిరెడ్డి వాటాను కూడా కొనుగోలు చేయనున్న కృష్ణారెడ్డి
మామా అల్లుళ్ల డీల్ పై బిజినెస్ సర్కిల్స్ లో చర్చ
1989లో మేఘా కంపెనీని ప్రారంభించిన పిచ్చిరెడ్డి
ప్రస్తుతం ఆ కంపెనీలో… pic.twitter.com/1nhNKDYOdf
— BIG TV Breaking News (@bigtvtelugu) June 9, 2025