సబితా ఇంద్రారెడ్డికి ఫుడ్ పాయిజన్..!

-

తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. సబితా ఇంద్రా రెడ్డికి ఫుడ్ పాయిజన్ చోటుచేసుకుంది. నిన్న కెసిఆర్ ఫామ్ హౌస్ లో… సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఆ తర్వాత తీవ్ర స్వస్థతకు గురయ్యారట. ఆమెకు ఫుడ్ పాయిజన్ చోటు చేసుకుందని చెబుతున్నారు.

MLA Sabitha Indra Reddy leaves for Hyderabad after treatment at RVM Hospital in Siddipet

దీంతో వెంటనే సిద్దిపేటలోని ఆర్ వి ఎం ఆసుపత్రిలో ఆమె అడ్మిట్ అయినట్లు సమాచారం. ఆ తర్వాత ఆరోగ్యం కుదుట పడగానే…. హైదరాబాద్ వెళ్లిపోయారట. అయితే ఆమెకు వడదెబ్బ తగిలినట్లు చెబుతున్నారు. ఆరోగ్యం బాగా లేకపోయినా కేసిఆర్ సమావేశానికి వెళ్లారట. ఇంతలోనే ఈ పరిణామం చోటుచేసుకుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news