ఉద్యోగులు సంయమనంతో ఉంటే సమస్యలు పరిష్కారం : మంత్రి పొంగులేటి

-

ఉద్యోగులు సంయమనంతో ఉంటే సమస్యలు పరిష్క చౌక్ లను కూడా ఎత్తేసి ఎంత ఇబ్బంది పెట్టిందో అందరికీ తెలుసు అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ఏ మాత్రం సహకరించడం లేదు. వ్యక్తిగతంగా ఎవ్వరినీ విమర్శించాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి కాదు అన్నారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రజలను వాస్తవాలు తెలియాలన్నదే తమ ఆలోచన అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రానికి రూ.3లక్షల కోట్లు అప్పు మాత్రమే ఉ:దనుకున్నాం. కానీ రూ.8లక్షల కోట్లు ఉంది. ప్రతినెల అప్పులకే 6,500 కోట్లు చెల్లిస్తున్నామని.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సన్నబియ్యం ఇస్ున్నమన్నారు. పేదలకు ఇళ్లు, ఇంటిగ్రేటేడ్ స్కూళ్లు నిర్మిస్తున్నామని.. షో పోలిటిక్స్ చేయడం కాంగ్రెస్ కి చేతకాదు అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news