రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని చెప్పారు రాజా సింగ్.

గో మాతను జాతీయ పశువుగా ప్రకటించాలని డిమాండ్ చేసారు. గో హత్య నిర్మూలన కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలన్నారు రాజా సింగ్. కాగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ, త్యాగానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బ్రకీద్ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని పేర్కొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.