Telangana

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి...

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన దొర.. సర్కారీ భూములను సైతం వదలడం లేదంటూ మండిపడ్డారు. ఏదో ఒక పేరు చెప్పి కారు చౌకకే భూములు కాజేస్తున్నాడని... భారత్...

విద్యార్థులకు దసరా, క్రిస్మస్ సెలవులు కుదింపు

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు బిగ్ అలర్ట్. 2023-24 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌ విడుదల చేసింది తెలంగాణ పాఠశాల విద్యాశాఖ. మొత్తం 229 పని దినాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం కానుందని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 13 నుండి 25 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి....

తెలంగాణా వెలుగుతుంటే… ఏపీ చిమ్మచీకటిలో ఉంది – సీఎం కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలంగాణ వస్తే చిమ్మచీకటి అయిపోతది అని శాపాలు పెట్టారు. ఈ రోజు తెలంగాణ 24 గంటల కరెంటుతో వెలుగు జిలుగులతో వెలిగిపోతుంది. ఆంధ్ర ప్రదేశ్ మాత్రం చిమ్మచీకటి అయిపోయిందన్నారు సీఎం కేసీఆర్. నాగర్ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా...

“ధరణి పోర్టల్ ” తీసెయ్యాలి అన్న వారి మాట అస్సలు వినొద్దు: సీఎం కేసీఆర్

తెలంగాణాలో త్వరలో ఎన్నికలు రానుండడంతో మళ్ళీ అధికారంలోకి రావడానికి సీఎం కేసీఆర్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశాడు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్ ను తీసెయ్యాలి అన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ నాయకులు ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో పడెయ్యాలి అన్నారు. ఎవరైతే ధరణిని బంగాళాఖాతంలో వేస్తానన్నారో...

ధరణి పోర్టల్ ద్వారా పల్లెలు చల్లగున్నయ్.. : సీఎం కేసీఆర్

నాగర్ కర్నూల్ బహిరంగసభలో మాట్లాడిన సీఎం కెసిఆర్ BRS ప్రభుత్వం చేసిన ఎన్నో మంచిపనులను ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వలన ఎన్ని ప్రయోజనాలు అన్న విషయం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేసీఆర్ మాట్లాడుతూ ధరణి రావడం వలన దాదాపుగా 99 శాతం భూ సమస్యలు పరిష్కారం...

BREAKING : భద్రాద్రిలో మావోయిస్టు కొరియర్లు అరెస్ట్…

సమాజం ఎంతగానో మార్పు చెందుతున్నా ఇంకా కూడా దేశ వ్యాప్తముగా మావోయిస్టులు తమ కార్యకపలాపాలను కొనసాగిస్తున్నారు. కొందరు మావోయిస్టులు మాత్రం ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటే... కొందరు రాజకీయ నాయకులు తమ ప్రాభల్యం కోసం మావోయిస్టులను వాడుకుంటున్నారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలోని భద్రాద్రి జిల్లా లో చర్ల మండలం దేవనగిరి...

కుల వృత్తుల వారిక లక్ష సాయం..వెబ్‌ సైట్‌ ప్రారంభం..ఇలా అప్లై చేసుకోండి

తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు కేసీఆర్‌ సర్కార్‌ తీపికబురు చెప్పింది. వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు 1లక్ష రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాయం మొదలు అయింది. ఈ మేరకు అప్లికేషన్ వెబ్సైట్ని లాంచ్ చేశారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లికేషన్లు స్వీకరణ జరుగనుంది. దీని కోసం ఫోటో,...

ఈ నెల 11న తెలంగాణలో సాహిత్య దినోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈనెల 11 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాలు నిర్వహించనున్నట్లు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ ప్రకటన చేశారు. ముక్కుపుడి జిల్లాలలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కవి...

ఇరాక్ తల్వార్లను సీఎం కేసీఆర్ కు ఇచ్చిన తెలంగాణ హోంమంత్రి

  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు అరుదైన గిఫ్ట్‌ అందింది. ఇరాక్ దేశంలోని కర్బలా నుండి విజయానికి గుర్తుగా తీసుకువచ్చిన తల్వార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు సోమవారం నాడు హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ బహూకరించారు. ఈ మేరకు ఫోటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు...
- Advertisement -

Latest News

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడు – చంద్రబాబు

తెలంగాణను కేసీఆర్ అభివృద్ది చేస్తుంటే..ఏపీని జగన్ ధ్వంసం చేస్తున్నాడని ఫైర్ అయ్యారు చంద్రబాబు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర అభివృద్ధికి కృషి చేశాను.. దేశంలో తెలంగాణ...
- Advertisement -

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది – చంద్రబాబు

నా పాలన వల్లే.. దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ టీడీపీని హైదరాబాద్ లోనే స్థాపించారని.. తెలుగు ప్రజల గుండెల్లో టీడీపీ ఎప్పుడూ...

శ్రీవారి సన్నిధిలో హీరోయిన్​కు ఆదిపురుష్ డైరెక్టర్ కిస్.. నెటిజన్లు ఫైర్

ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ పై ఓవైపు నెటిజన్లు.. మరోవైపు శ్రీవారి భక్తులు ఫైర్ అవుతున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇంతకీ ఆయన చేసిన తప్పేంటంటే..? ఆదిపురుష్ మూవీ విజయం...

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు?

తెలంగాణలో BRS కు రెండు పార్టీ ఆఫీసులు? అంటూ షర్మిలా ఫైర్ అయ్యారు. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా.. కేసీఆర్ రాజకీయాలకు భూములు కరువా..! కమీషన్ల పేరు చెప్పి ఖజానానే పొతం పట్టించిన...

మరొకసారి తన రేంజ్ నిరూపించుకున్న చిరంజీవి..!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి.. ఆయన రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా దూసుకుపోతున్న ఈయన హిట్ ఫ్లాప్ తో సంబంధం...