Telangana
Telangana - తెలంగాణ
రేపటి నుంచే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు – హరీష్ రావు
రేపటి నుంచే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ అవుతాయని హరీష్ రావు ప్రకటించారు. గజ్వెల్ రైల్వే స్టేషన్ లో ఎరువుల రేక్ పాయింట్ను ప్రారంభించారు మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ...ర్యాక్ పాయింట్ ఉమ్మడి మెదక్ జిల్లాకు దశాబ్దాల పోరాటమని...కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే లైన్...
Telangana - తెలంగాణ
రైతులకు శుభవార్త.. రైతుబంధులో కొత్త లబ్ధిదారులకు అవకాశం..
కొత్త లబ్ధిదారులకు రైతు బంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈనెల 5వ తేదీ వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాసు పుస్తకాల జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్ లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన...
Telangana - తెలంగాణ
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్..రేపటి నుంచే రైతు బంధు నిధులు జమ
తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. యాసంగి పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28 నుంచి రైతులకు రైతుబంధు నిధులు పంపిణీ చేయనున్నది. దాంతోపాటు కొత్త లబ్ధిదారుల నమోదుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 5 వరకు రిజిస్ట్రేషన్ పూర్తయి, పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ అయిన భూములకు పెట్టుబడి...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల తేదీ ఖరారు
తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు గత కొద్ది రోజులుగా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే పలు కారణాల వల్ల పరీక్షా ఫలితాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షా ఫలితాల విడుదల తేదీని ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 28వ తేదీన ఉదయం 11 గంటలకు...
Telangana - తెలంగాణ
మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతాం – టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
మోడీకి చెప్పులతో స్వాగతం పలుకుతామని హెచ్చరించారు టిఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద. పంజాబ్ లో ప్రజల చేత తిరస్కరించబడ్డ నేత తరుణ్ చుగ్...ఆయన వచ్చి ఇక్కడ కేసిఆర్ మీద మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. తరుణ్ చుగ్ మీ పనులు మీరు చూసుకోండి, మా నాయకుని మీద బురద జల్లితే ఊరుకోమని హెచ్చరించారు.
మా ప్రభుత్వం మీద మాట్లాడే...
Telangana - తెలంగాణ
మోడీ తెలంగాణకు వస్తున్నాడు.. కెసిఆర్ కు కరోనా రావడం ఖాయం – బండి సంజయ్
మోడీ తెలంగాణకు వస్తున్నాడు.. కెసిఆర్ కు కరోనా రావడం ఖాయం అని చురకలు అంటించారు బండి సంజయ్. పరేడ్ గ్రౌండ్లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జులై 3న పరేడ్ గ్రౌండ్లో మోడీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసాం...రాష్ట్రంలో చరిత్ర సృష్టించేలా మోడీ సభ నిర్వహిస్తామన్నారు. కార్యకర్తలు, నాయకులు సభ కోసం ఉత్సాహంగా...
Telangana - తెలంగాణ
గవర్నమెంట్ కంటే..ప్రైవేట్లో జీతాలు ఎక్కువ..ప్రైవేట్ ఉద్యోగాలు ఎంచుకోవాలి – హరీష్ రావు
ప్రభుత్వ ఉద్యోగ జీతం కంటే ప్రైవేట్ ఉద్యోగం జీతాలు ఎక్కువ అందుకే కొంత మంది ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఎంచుకోవాలని మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేటలోని బీసీ స్టడీ సర్కిల్ లో ఉచిత కానిస్టేబుల్ శిక్షణ పొందిన విద్యార్థులకు పుస్తకాలు పంపిన చేశారు తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు.
ఈ సందర్భం గా...
Telangana - తెలంగాణ
టికెట్ రాలేదని పార్టీ మారొద్దు..నాకు పీసీసీ రాకపోతే మారానా ? : కోమటిరెడ్డి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ రాలేదని పార్టీ మారొద్దని..నాకు పీసీసీ రాకపోతే పార్టీ మారానా ? అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు పదవులు వాటంతట అవే వస్తాయని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
టికెట్ రాలేదని పార్టీ మారొదన్నారు. మంత్రి జగదీష్ రెడ్డీ.. ఎమ్మెల్యే కిషోర్ పై ఫైర్...
Telangana - తెలంగాణ
దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు – కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్
దమ్ముంటే..నీ ఆస్తులను ఏటా ప్రకటించు అని సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వానికి ఆస్తుల వివరాలు సమర్పించాలని, ఇకపై స్థిర, చర ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా ప్రభుత్వం నుండి ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడాన్ని బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఇది ముమ్మాటికీ...
Telangana - తెలంగాణ
కొల్లాపూర్ టీఆర్ఎస్ లో ముసలం..హర్షవర్ధన్,జూపల్లి హౌజ్ అరెస్ట్ !
కొల్లాపూర్ టీఆర్ఎస్ పార్టీ ముసలం నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మరియు స్థానిక ఎమ్మెల్యే హర్షవర్ధన్ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధి పై బహిరంగ చర్చ కు నేడు సవాళ్లు- ప్రతి సవాళ్లు చేసుకున్నారు జూపల్లి, హర్షవర్ధన్ రెడ్డిలు.
అంబెడ్కర్...
Latest News
Breaking : రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఈనెల 28న విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని...
Telangana - తెలంగాణ
విపక్షాల అభ్యర్థికే మద్దతు ప్రకటించిన ఓవైసీ..
ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే విపక్షాల కూటమి యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటిస్తే.. బీజేపీ తరుపున అభ్యర్థిగా గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును రంగంలోకి దించారు. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
Breaking : వైసీపీ ఎమ్మెల్యేపై దాడికి యత్నం..
ఏపీలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని ప్రొద్దటూరులో స్థానిక ఎమ్మెల్యే రామచల్లు శివప్రసాద్ రెడ్డిపై సోమవారం దాడికి యత్నం జరిగింది....
Telangana - తెలంగాణ
మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై విజయశాంతి ఫైర్
మరోసారి బీజేపీ నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్యరంగాన్ని చాలా అభివృద్ధి చేశామని కేసీఆర్, ఆయన భజన బ్యాచ్ గొప్పలు చెప్పుకుంటున్నారని విజయశాంతి విమర్శించారు....
Telangana - తెలంగాణ
తెలంగాణపై కరోనా పంజా.. మళ్లీ భారీగా కేసులు..
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. మళ్లీ చాపకింద నీరులా వైరస్ వ్యాపిస్తోంది. రాష్ట్రంలో కొవిడ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన ఒక్క రోజులోనే మరోసారి...