BRS ప్రమోషన్ల కోసం రూ.20 కోట్లు ఖర్చు పెట్టారు – కోమటిరెడ్డి

-

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో కేసీఆర్ సభలు నిర్వహించడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

మహారాష్ట్రలో BRS ప్రమోషన్ల కోసం న్యూ స్ పేపర్ల లో ప్రకటనలు ఇచ్చేందుకు కేసిఆర్ కు రూ.20 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ నిధులు ఎక్కడినుంచి వచ్చాయనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఇతర పార్టీల ఎన్నికల ఖర్చు భరించేం దుకు కేసీఆర్ సిద్ధమన్న రాజ్ దీప్ వ్యాఖ్యలు నిజమే అనిపిస్తున్నాయి అని ట్వి ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version