BREAKING: కొరియా నుండి వచ్చి ఢిల్లీకి వెళ్లనున్న రేవంత్ రెడ్డి !

-

Revanth Reddy is coming from Korea and going to Delhi: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. కొరియా నుండి వచ్చి ఢిల్లీకి వెళ్లనున్నారు రేవంత్ రెడ్డి. 17న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం అవుతారు. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, క్యాబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి.

Revanth Reddy is coming from Korea and going to Delhi

ఈ తరుణంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇది ఇలా ఉండగా… ఇవాళ హైదరాబాద్‌ చేరుకోనుంది ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బృందం. అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ చేరు కోనుంది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బృందం.. సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్​ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version