సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు..బరిలోకి ఓ మహిళ ?

-

సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు ఉండబోతుందని సమాచారం అందుతోంది. ఇప్పుడు ఇదే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయింది. వాస్తవానికి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. బీఆర్ఎస్‌ పార్టీ తరఫున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే గా దానం నాగేందర్ విజయం సాధించారు.

Secunderabad Congress candidate change

అయితే.. ఇటీవలే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్లారు దానం నాగేందర్. దీంతో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. అయితే.. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కీలక నిర్ణయం తీసుకుందట. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను తీసుకువచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. దానం నాగేందర్ స్థానంలో బొంతు రామ్మోహన్ రెడ్డి సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్‌కి కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.దీనిపై రెండు రోజుల్లోనే ప్రకటన రానుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version