రేవంత్‌ సంచలనం…ఆ డిపార్ట్‌మెంట్‌ కు కొత్త వాహనాలు మంజూరు

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోల ఆధునీకరణకు నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో కు నూతన వెహికల్స్ మంజూరు చేసింది రేవంత్‌ ప్రభుత్వం. ఇందులో భాగంగానే…. 27 ఫోర్ వీలర్, 42 టూ వీలర్లను అందజేయనున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

Telangana Anti-Narcotics Bureau has been granted new vehicles by the government

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు సైతం వాహనాలను మంజూరు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అటు 4 ఫోర్ వీలర్లతో పాటు 30 టూ వీలర్లను మంజూరు చేసింది రేవంత్‌ ప్రభుత్వం. ఇక ఇందులో భాగంగానే…. తెలంగాణ నార్కోటిక్ బ్యూరోతో పాటు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యోరో సిబ్బందికి కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర వాహనాలకు జెండా ఊపి ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news