ఇజ్రాయెల్లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి చెందాడు. జగిత్యాల నుండి ఇజ్రాయెల్కు వలస వెళ్లిన రెవెల్లా రవీందర్ అనే వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి చెందాడు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాడానికి ఇబ్బంది పడుతున్నారు కుటుంబ సభ్యులు.

దీంతో ప్రభుత్వాన్ని సాయం కోసం విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబసభ్యులు.
ఇజ్రాయెల్లో గుండెపోటుతో తెలంగాణ వాసి మృతి
జగిత్యాల నుండి ఇజ్రాయెల్కు వలస వెళ్లిన రెవెల్లా రవీందర్ అనే వ్యక్తి అక్కడే గుండెపోటుతో మృతి
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురాడానికి ఇబ్బంది పడుతున్న కుటుంబసభ్యులు
దీంతో ప్రభుత్వాన్ని సాయం కోసం… pic.twitter.com/TiPWmlw8Y7
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025