Rajanna Siricilla: నేతన్నలకు సర్కారు శుభవార్త.. నూలు డిపో ఏర్పాటు !

-

 

Rajanna Siricilla: తెలంగాణ రాష్ట్ర నేతన్నలకు రేవంత్‌ రెడ్డి సర్కారు శుభవార్త చెప్పడం జరిగింది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో పవర్ లూమ్ నేతన్నల కోసం యారన్ డిపో మంజురూ చేసింది రేవంత్‌ రెడ్డి సర్కార్‌. అయితే.. సిరిసిల్లా వేదికగా కాకుండా. వేములవాడ కేంద్రంగా పవర్ లూమ్ నేతన్నల కోసం యారన్ డిపో మంజురూ చేస్తూ జీవో జారీ చేసింది రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం.

The government has issued a JIO approving yarn depot for power loom weavers at Vemulawada center

వేములవాడ కేంద్రంగా యారన్ డిపో ఏర్పాటు చేయడం వల్ల సుమారుగా 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. ఇక యారన్ డిపో ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు విప్ ఆది శ్రీనివాస్. మరి సిరిసిల్లా వేదికగా కాకుండా. వేములవాడ కేంద్రంగా పవర్ లూమ్ నేతన్నల కోసం యారన్ డిపో మంజురూ చేయడంపై కేటీఆర్‌ ఎలా స్పందిస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version