తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. భయపడకండి – రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో ఉప ఎన్నికలు రావు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భయపడకండి అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్, రమ్మీ గేమ్స్ , కోడిపందాలు, డ్రగ్స్, గంజాయి వంటి వాటికి తావు లేదని అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటించారు. అభివృద్ధి కోసం చేసే భూసేకరణపై అభ్యంతరం చెప్పకండి అన్నారు. వీలైతే భూమి నష్టపోయిన వారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం పై డిబేట్ పెట్టుకుందామని చెప్పారు. ‘

There will be no by-elections in Telangana.. CM Revanth Reddy says MLAs who have defected from the party should not be afraid

 

భూమి కోల్పోయిన వారికి తప్పకుండా బాధ ఉంటుంది… ఇక్కడ ఎవరూ వాళ్ల ఇళ్లలో నుంచి నష్టపరిహారం ఇవ్వరు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించినప్పుడు వాళ్లకు ఒక రూపాయి ఎక్కువ ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంటుందని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news