Breaking : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత

-

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇంటి ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్‌ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. నీట్ ఛైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

Tension in front of Union Minister Kishan Reddy’s house

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించిన వారిలో యువజన విద్యార్థి సంఘాల నాయకులు (NSUI,SFI,AISF,PDSU,PYC,DYFI,AIYF,PYL, VJS,YJS) ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ,అవకతవకల పై NTA నీ రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తిరుకు నిరసనగా ముట్టడించిన నేతలు..నీట్ సమస్య పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అప్పోయింట్మెంట్ కోరగా అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో ముట్టడించారు. ఇక వారిని అరెస్ట్‌ చేసి… నల్లకుంట పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news