బ్రేకింగ్: రఘురామ విషయంలో సడెన్ గా కొత్త మెలిక పెట్టిన హైకోర్ట్

-

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం తీవ్ర దుమారం రేగుతుంది. ఎంపీ రఘు రామ కృష్ణ o రాజుని వైద్య పరీక్షలు నిమిత్తం జీ. జి హెచ్ నుంచి రమేశ్ ఆసుపత్రికి తరలించారు. రెండు ఆసుపత్రి ల నివేదికను కోర్ట్ కోరింది. రఘురామ కృష్ణంరాజు గాయాలపై మెడికల్ బోర్డు ని హైకోర్ట్ నివేదిక కోరింది. సుప్రీం కోర్టులో ఎంపీ రఘు రామ కృష్ణ రాజు తరపున బెయిల్ పిటిషన్ వేయనున్నారు.

జి జి హెచ్ నాట్కో విభాగం లో ఎంపీకి పరిక్షలు చేస్తున్నారు. ఈసీ జి పరీక్షలు, కిడ్నీ పరీక్షలు, కలర్ డాప్లర్ పరీక్ష, అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్షలు సహా మరి కొన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు. ముందు ప్రభుత్వ ఆస్పత్రి నివేదిక మాత్రమే అడిగిన హైకోర్ట్ ఇప్పుడు రెండు నివేదికలు అడగడంతో ఉత్కంట నెలకొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version