అల్లూరి జిల్లాలో ఈతకు వెళ్లి… ముగ్గురు మైనర్లు మృతి

-

ఏపీలో దారుణం జరిగింది. ఈత సరదా.. ప్రాణం తీసింది. అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం గుంటసీమ సమీపంలోని చెరువుకు వెళ్లి ముగ్గురు మైనర్లు మృతి చెందారు. మృతులు గుంట భాను తేజ, గుంట సాయికిరణ్, కొర్ర సుశాంత్ గా గుర్తించారు.

Three miners died after going to a pond near Guntaseema in Dumbriguda mandal of Alluri district
Three miners died after going to a pond near Guntaseema in Dumbriguda mandal of Alluri district

ఈ ఘటనా స్థలంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news