IPL: హైదరాబాద్ మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకం ప్రారంభం

-

క్రికెట్‌ ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే రెండు IPL మ్యాచ్ ల టికెట్లను సన్రైజర్స్ విడుదల చేసింది. ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్, ఏప్రిల్ 9న పంజాబ్ కింగ్స్ తో సన్రైజర్స్ తలపడనుంది.

పేటీఎం ఇన్సైడర్ యాప్ లో ఈ టికెట్లను బుక్ చేసుకోవచ్చని సూచించింది. మొదటి రూ.10వేల టికెట్లను బుక్ చేసుకున్న వారికి 25% డిస్కౌంట్ అందిస్తుంది. ప్రతి రెండు టికెట్లు కొనుగోల పై SRH జెర్సీని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version