పొత్తు సెట్ అయింది…టీజేఎస్ తొలి జాబితాను ప్రకటించింది…

-

మహాకూటమిలో పొత్తుల్లో భాగంగా సీట్ల పంపకంపై తీవ్ర చర్చలు జరిపిన టీజేఎస్ ఎట్టకేలకు తమ సీట్లను సెట్ చేసుకుంది. దీంతో తెలంగాణా అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది. మహాకూటమిలో భాగమైన కోదండరామ్‌కు చెందిన టీజేఎస్‌ పార్టీ నలుగురు అభ్యర్థుల పేర్లతో తమ తొలి జాబితాను ప్రకటించింది. దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన సుదీర్ఘ చర్చల అనంతరం జాబితాను పార్టీ విడుదల చేసింది.

టీజేఎస్‌ తొలి జాబితా అభ్యర్థులు

మల్కాజిగిరి – దిలీప్‌ కుమార్‌ కపిలవాయి
మెదక్‌ – జనార్దన్‌రెడ్డి

దుబ్బాక -చిందం రాజ్‌ కుమార్‌
సిద్దిపేట – భవానిరెడ్డి

Read more RELATED
Recommended to you

Exit mobile version