ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం

-

ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం జరునుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకుని స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ దంపతులు.

Today is the wedding of Kodandaram, the only one

ఇవాళ ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణోత్సవం తరుణంలో లక్ష మంది భక్తులు కల్యాణోత్సవాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేసారు అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news