ఏపీలో రాబోయే ఎన్నికల్లో టిడిపి తరఫునుండి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇద్దరు ఒక పార్టీ తరపు నుండి పోటీ చేయడం ఇదే మొదటిసారి. నెల్లూరు లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు అసెంబ్లీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. పార్టీలో లోక్సభ శాసనసభ స్థానాల నుండి ఛాన్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
2009 ఎన్నికల్లో తెలంగాణలో అసెంబ్లీ స్థానాల నుండి దయాకర్ రెడ్డి దంపతులు టిడిపి తరఫున పోటీ చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఇలాంటి టిడిపి తరఫు నుండి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలానే ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పోటీ చేయబోతున్నారు ఇలా ఒకే పార్టీ తరఫునుండి భార్యాభర్తలు బరిలో దిగడం మొదటిసారి.