బీటెక్ యువతి మృతి కేసులో పెద్ద ట్విస్ట్..!

-

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దండుమైలారం లో ఒక యువతి అనుమానస్పద రీతి లో మృతి చెందిన సంగతి మనకి తెలిసిందే. ఈ మృతి పై ఆమె సోదరుడు కంప్లైంట్ ఇచ్చారు. మృతురాలి సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు.

అయితే ప్రేమ వ్యవహారం నచ్చక తల్లే యువతని కొట్టి చీర తో ఉరి వేసి చంపినట్లు పోలీసుల దర్యాప్తు లో తేలింది. తల్లిదండ్రులు పొలం పనులకి వెళ్ళగా యువతి ప్రియుడిని ఇంటికి పిలిపించింది తల్లి ఇంటికి వచ్చే సరికి కూతురు ప్రియుడు ఇంట్లోనే ఉండడం తో తీవ్ర అగ్రహానికి గురైంది. కూతురిని విచక్షణ రహితంగా కొట్టి తర్వాత ఉరివేసి చంపినట్లు పోలీసులు చెప్పారు అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news