ఇలాగైతే ఎట్టబ్బా … కోహ్లీ సెంచరీలు చేస్తాడనుకుంటే !

-

వెస్ట్ ఇండీస్ పర్యటనలో ఇండియా జైత్రయాత్రను కొనసాగిస్తోంది, ముందుగా టెస్ట్ సిరీస్ ను ఆ తర్వాత వన్ డే సిరీస్ ను గెలుచుకుని అభిమానులను సంతోషపెట్టింది. అయితే లెజెండ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి అభిమానులు మరియు మాజీ ఇండియా క్రికెటర్లు బాధ పడుతున్నారు. టెస్ట్ సిరీస్ లో సెంచరీ చేసి ఆకట్టుకున్న కోహ్లీ వన్ డే సిరీస్ లో సెంచరీ లతో అలరిస్తాడని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది మొదటి వన్ డే లో అస్సలు వన్ డౌన్ లో రావాల్సిన కోహ్లీ అస్సలు బ్యాటింగ్ కి రాలేదు.. ఇక సెకండ్ మరియు మూడవ వన్ డే లో అస్సలు కోహ్లీ మ్యాచ్ లోనే లేకపోవడం గమనార్హం. అయితే టీమ్ మేనేజ్మెంట్ నుండి తెలుస్తున్న సమాచారం ప్రకారం వరల్డ్ కప్ త్వరలో ఉన్నందున సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నామని తెలిపారు.

కానీ కోహ్లీ వెస్ట్ ఇండీస్ లాంటి టీమ్ పైన సెంచరీ లు చేస్తాడని ఆశిస్తే వాటర్ బే గానూ, ఎక్స్ట్రా ప్లేయర్ గానూ ఉన్నదంటూ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version